తెలుగు వారి ఖ్యాతి ని ప్రపంచం నలుమూలలకు చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి…విశ్వ విఖ్యాత నట సార్వాభౌమ…నటరత్న, పద్మశ్రీ, స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 102 వ జయంతి సందర్బంగా.. ఈరోజు మహబూబాబాద్ జిల్లా, మహబూబాబాద్ పట్టణం లోఆ మహనీయుడికి ఘనంగా కేక్ కటింగ్ చేసి స్వీట్స్ పంచి వేడుకలు జరిపినారు.. ఈ కార్యక్రమం లో టీడీపీ సీనియర్ నాయకులు… సంపతీ బీష్మ, భూక్య సునీత, కట్ల వెంకన్న, రంగా రెడ్డి, హరికిషన్, పిట్టల రాము, దొంతు నరేష్, రామ్మూర్తి, తల్లాడ శ్రీనివాస్, భూక్య బాలు, గుగులోతు వీరన్న, జలందర్, తదితరులు పాల్గున్నారు…
28
May
