లబ్దిదారులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు పంపిణీ చేసిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

మహబూబాబాద్ జిల్లా, మరియు డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలు అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు సీఎం ఆర్ యఫ్ ద్వారా మంజురైన 1,72,500/- లక్ష డెబ్బై రెండు వేల ఐదు వందల రూపాయల విలువగల ఆర్థిక సహాయా చెక్కులు మాజీ మంత్రి, సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ లోని వారి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ , జడ్పీ కోఆప్షన్ మాజీ సభ్యులు మహబూబ్ పాషా,కురవి మాజీ ఎంపిపి పద్మ రవినాయక్,మన్యు ప్యాట్నీ, బొడ శ్రీను నాయక్,రమేష్ రాథోడ్, తదితరులు పాల్గొన్నరు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *