తెలంగాణ రాష్ట్రం అవతరణ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ పట్టణంలోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి, కలెక్టరేట్లో జాతీయ జెండా ఆవిష్కరించినప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచందర్ నాయక్, జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు లెనిన్ వత్సల్ టోప్పో, (రెవెన్యూ) కె.వీరబ్రహ్మచారి,వేడుకల్లో పాల్గొన్న మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్, డీఎఫ్ఓ విశాల్, జిల్లా అధికారులు, పుర ప్రముఖులు. సిబ్బంది.
02
Jun