పర్వతగిరి పాఠశాలలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి 92వ జయంతిని పురస్కరించుకొని మహబూబాబాద్ మండలం పర్వతగిరి ఉన్నత పాఠశాలలో ఆయన చిత్రపటానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ మందుల శ్రీరాములు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు . నట్టే రవి , పేరుమయ్య , రవికుమార్ ,ఉమారాణి, కృష్ణ , ప్రభాకర్ ,నాగవర్ధన్, శ్రీలత మరియు వ్యాయామ నిర్దేశకులు అవారి శ్రీనివాస్, రాజేష్ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *