పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన దాసరి రావీష్

మహాతెలంగాణ/మహబూబాబాద్:

జనసేన పార్టీ అధ్యక్షులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన శనివారం కొండగట్టు లో ఆంజనేయ స్వామి సన్నిధి లో జరిగింది. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ సమక్షంలో మహబూబాబాద్ జిల్లా నాయకుడు దాసరి రావిష్ ఆఫీషల్ గా జనసేన పార్టీ లో పార్టీ జండా కప్పుకున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *